తెలంగాణలో కొత్తగా 2,159 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-09-17T15:49:58+05:30 IST

తెలంగాణలో కరోనా పెరుగుతూనే ఉన్నాయి.

తెలంగాణలో కొత్తగా 2,159 కరోనా కేసులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 2,159 పాజిటీవ్ కేసులు నమోదు కాగా 9 మంది మృతి మృత్యువాత పడ్డారు. దీంతో తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు 1,65,003కు చేరుకుంది. 1,005 మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 30,443 యాక్టివ్ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,33,555 మంది డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా జీహెచ్ఎంసీ పరిధిలో 318, రంగారెడ్డి 176, నల్గొండ 141, సిద్దిపేట 132, కరీంనగర్ 127, మేడ్చల్‌లో 121 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-09-17T15:49:58+05:30 IST