20రోజుల ముందే ఆరుద్ర పురుగుల దర్శనం

ABN , First Publish Date - 2020-06-04T09:15:50+05:30 IST

యాచారం మండలపరిధిలోని గ్రామాల్లో బుధవారం ఆరుద్ర పురుగులు దర్శనమిచ్చాయి

20రోజుల ముందే ఆరుద్ర పురుగుల దర్శనం

యాచార : యాచారం మండలపరిధిలోని గ్రామాల్లో బుధవారం ఆరుద్ర పురుగులు దర్శనమిచ్చాయి. ఈ పురుగులు ఆరుద్ర కార్తె రాకముందే పంట పొలాల్లో కనిపించడం శుభసూచకమని రైతులు అంటున్నారు. 20 రోజుల ముందే కనిపించడం వల్ల పంటదిగుబడి పెరుగుతుందని, ఇది పంటలకు మిత్ర పురుగులని చెబుతున్నారు.

Updated Date - 2020-06-04T09:15:50+05:30 IST