20 రోజుల తర్వాత భారత్‌లో అసలు విపత్తు రానున్నదా..?

ABN , First Publish Date - 2020-05-30T17:53:53+05:30 IST

20 రోజుల తర్వాత భారత్‌లో అసలు విపత్తు రానున్నదా..?

20 రోజుల తర్వాత భారత్‌లో అసలు విపత్తు రానున్నదా..?

రాబోయే రోజుల్లో భారత్‌లో కరోనా వ్యాప్తి ఎలా ఉండబోతుంది. భారత్‌లో మొదటి కరోనా కేసు నమోదు అయిన రెండు నెలలకు లక్ష కొరోనా పాజిటీవ్ కేసుల మార్క్‌ను చేరుకుంది. కానీ 10 రోజుల వ్యవధిలోనే సుమారు 60 వేల కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీన్ని బట్టి కరోనా వ్యాప్తి మే నెలలో ఎలా ఉందో తెలుస్తోంది. కానీ భారత్‌లో 20 రోజుల తర్వాత భారత్‌లో ఎన్ని కరోనా కేసులు నమోదు కానున్నాయో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే..

Updated Date - 2020-05-30T17:53:53+05:30 IST