స్విమ్స్‌ ఆస్పత్రికి రూ.2.12 లక్షల వితరణ

ABN , First Publish Date - 2021-05-13T06:09:30+05:30 IST

తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి ఎస్‌.వెంకటసత్య నారా యణ రూ.2,12,800 వితరణ చేశారు. ఈయన గల్ఫ్‌ దేశంలో ఉన్నారు.

స్విమ్స్‌ ఆస్పత్రికి రూ.2.12 లక్షల వితరణ
స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మకు చెక్కు అందజేస్తున్న వెంకటసత్యనారాయణ

తిరుపతి(కొర్లగుంట),మే 12: తిరుపతిలోని స్విమ్స్‌ ఆస్పత్రికి ఎస్‌.వెంకటసత్య నారా యణ రూ.2,12,800 వితరణ చేశారు. ఈయన గల్ఫ్‌ దేశంలో ఉన్నారు. ఇతడి కుమార్తె ఎస్‌.సాయి ప్రియ శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాలలో పైన లియర్‌ ఎంబీబీఎస్‌ చదువుతు న్నారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆయన స్విమ్స్‌ డైరెక్టర్‌ వెంగమ్మను కలసి రూ.2.128 లక్షల విరాళానికి సంబంధించిన చెక్కును అందజేశారు. కొవిడ్‌ బాధితులకు అందిస్తున్న వైద్యసేవలకు దాదాపు 40వేల సర్జికల్‌ గ్లౌజెస్‌ కొని వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో శ్రీపద్మావతి మహిళా వైద్యకళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ శరణ్‌ బిసింగ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-13T06:09:30+05:30 IST