జర్మనీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి..
ABN , First Publish Date - 2021-06-18T05:06:56+05:30 IST
జర్మనీలో కాల్పుల కలకలం.. ఇద్దరు మృతి..
బోన్: జర్మనీలోని ఎస్పెల్క్యాంప్ పట్టణంలో ఇవాళ ఓ గుర్తు తెలియని దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఓ మహిళ సహా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరోవ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఓ ఆస్పత్రిలో చేర్చించి చికిత్స అందిస్తున్నామనీ.. ప్రస్తుతం ఆమె పరిస్తితి విషమంగా ఉందని స్థానిక మీడియా పేర్కొంది. కాగా కాల్పులు జరిపిన దుండగుడిని పట్టుకునేందుకకు పోలీసు బృంవాను ముమ్మర గాలింపు చేపట్టాయి.