మిజోరంలో కొత్తగా 43 కోవిడ్ -19 కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-08-09T21:59:34+05:30 IST

మిజోరంలో కొత్తగా 43 కోవిడ్ -19 కేసులు నమోదు

మిజోరంలో కొత్తగా 43 కోవిడ్ -19 కేసులు నమోదు

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మిజోరం రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో 17 మంది బీఎస్ఎఫ్ సిబ్బందితోపాటు కొత్తగా 43 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో ఇప్పటి వరకు 608 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-08-09T21:59:34+05:30 IST