కరోనా కేసులు పెరుగుతున్నందున మెటుపల్లిలో 16 నుంచి లాక్‌డౌన్

ABN , First Publish Date - 2020-08-13T21:47:41+05:30 IST

జగిత్యాల: రోజురోజుకూ వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో మెటుపల్లిలో లాక్ డౌన్ విధించనున్నారు.

కరోనా కేసులు పెరుగుతున్నందున మెటుపల్లిలో 16 నుంచి లాక్‌డౌన్

జగిత్యాల: రోజురోజుకూ వైరస్ పెరుగుతున్న నేపథ్యంలో మెటుపల్లిలో లాక్ డౌన్ విధించనున్నారు. ఈ నెల 16 వ తేదీ నుంచి ఆగస్టు 31 వరకు స్వచ్చంద లాక్ డౌన్‌కు మున్సిపల్ పాలక వర్గం ఆమోదం తెలిపింది. ఉదయం 11 గంటల వరకు మాత్రమే నిత్యవసర సరుకులు, వస్తువుల దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతించారు.


Updated Date - 2020-08-13T21:47:41+05:30 IST