15వ ఫైనాన్స్ నిధులు విడుదల
ABN , First Publish Date - 2021-07-25T04:45:32+05:30 IST
ప్రభుత్వం మండలానికి 15వ ఫైనాన్స్ కింద రూ.1,13,94,035 నిధులు విడుదల చేసినట్లు ఈఓపీఆర్డీ మార్తమ్మ పేర్కొన్నారు.
చాపాడు, జూలై 24: ప్రభుత్వం మండలానికి 15వ ఫైనాన్స్ కింద రూ.1,13,94,035 నిధులు విడుదల చేసినట్లు ఈఓపీఆర్డీ మార్తమ్మ పేర్కొన్నారు. మండలంలోని మొత్తం 22 పంచాయతీలకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో గ్రామాల్లో పారిశుధ్యం ప నులు, తాగునీరు కల్పించడం, సీసీ రోడ్ల నిర్మాణం తదితర వాటికి ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. నిధులు వివరాలు ఇలా...
పంచాయతీ నిధులు
తప్పెట ఓబాయపల్లె రూ.2,78,111
విశ్వనాథపురం రూ.3,11,154
అల్లాడుపల్లె రూ.4,80,224
అన్నవరం రూ.3,68,980
అయ్యవారిపల్లె రూ.3,30,980
భద్రిపల్లె రూ.5,59,252
చాపాడు రూ.4,67,833
చిన్నగురవలూరు రూ.4,59,297
ఖాదర్పల్లె రూ.4,42,500
కుచ్చుపాప రూ.1,98,533
లక్ష్మిపేట రూ.6,67,468
మడూరు రూ.6,01,657
ఎన్.ఓబాయపల్లె రూ.9,73,390
నాగులపలె రూ.2,97,937
పల్లవోలు రూ.5,81,281
పెద్దగురవలూరు రూ.5,50,716
రాజువారిపేట రూ.2,64,344
సీతారామపురం రూ.2,80,314
సిద్దారెడ్డిపల్లె రూ.2,88,300
సోమాపురం రూ.6,52,874
వెదురూరు రూ.10,56,548
చియ్యపాడు రూ.12,82,342