కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా 15న నిరసన: సీపీఐ

ABN , First Publish Date - 2020-08-13T07:43:50+05:30 IST

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 15న సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం-ప్రజాస్వామ్యాన్ని

కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా 15న నిరసన: సీపీఐ

కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 15న సీపీఐ జాతీయ సమితి పిలుపుమేరకు రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం-ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం-లౌకిక వ్యవస్థను నిలబెట్టుకుందాం, అనే నినాదంతో నిరసన చేపట్టనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు. బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆరోపించారు. 

Updated Date - 2020-08-13T07:43:50+05:30 IST