154 మందికి Covid పాజిటివ్‌

ABN , First Publish Date - 2022-04-29T17:14:30+05:30 IST

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మరింత పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 154ల మం దికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో 142 మందికి పాజిటివ్‌ రాగా కాగా

154 మందికి Covid పాజిటివ్‌

బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు మరింత పెరుగుతున్నాయి. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 154ల మం దికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. బెంగళూరులో 142 మందికి పాజిటివ్‌ రాగా కాగా దక్షిణకన్నడ, కోలార్‌, విజయపుర జిల్లాలో ఇరువురు చొప్పున బెంగళూరు గ్రా మీణ, చిక్కమగళూరు, ధార్వాడ, మం డ్య, ఉడుపి, ఉత్తరకన్నడ జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున నమోదయ్యారు. 20 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 116 మంది కోలుకున్నారు. ఒక్కరూ మృతి చెందలేదు. రాష్ట్ర వ్యా ప్తంగా 1751 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో బెంగళూరులోనే 1681 మంది ఉన్నారు.

Updated Date - 2022-04-29T17:14:30+05:30 IST