ఇరు జిల్లాల్లో 14 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-10-20T05:20:12+05:30 IST

ఉమ్మడి జిల్లాలో మంగళవారం 14 మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4,726మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది, భద్రాద్రి కొత్తగూడెం మొత్తం 1,011మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌ నిర్ధారణైంద.

ఇరు జిల్లాల్లో 14 మందికి కరోనా

ఖమ్మం కలెక్టరేట్‌/కొత్తగూడెం కలెక్టరేట్‌, అక్టోబరు 19: ఉమ్మడి జిల్లాలో మంగళవారం 14 మంది కరోనా బారిన పడ్డారు. ఖమ్మం జిల్లాలో 4,726మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది, భద్రాద్రి కొత్తగూడెం మొత్తం 1,011మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి పాజిటివ్‌ నిర్ధారణైంద. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని కొవిడ్‌ వార్డులో మంగళవారం ముగ్గురు చేరగా.. ఇద్దరు డిశ్చార్జ్‌ అయ్యారు. మొత్తం 320బెడ్లున్న ఈ వార్డులో ప్రస్తుతం 18మంది చికిత్స పొందుతుండగా 302 బెడ్లు ఖాళీగా ఉన్నాయి.


Updated Date - 2021-10-20T05:20:12+05:30 IST