అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్యాధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఏపీలో కొత్తగా 1345 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా నలుగురు మరణించారు. రాష్ట్రంలో మొత్తం 23,09,967 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటివరకు 14,683 మరణాలు సంభవించాయి. ఏపీలో మొత్తం 40,884 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి