12 జిల్లాల్లో నిల్.. Bengaluruలో అత్యధికం
ABN , First Publish Date - 2022-03-11T16:44:44+05:30 IST
రాష్ట్రంలో బెంగళూరు మినహా ఇతర జిల్లాల్లో కొవిడ్ ప్రభావం త క్కువగానే ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 217 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 12 జిల్లాల్లో ఒక్కకేసు న మోదు కాలేదు. ఐదు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది.
బెంగళూరు: రాష్ట్రంలో బెంగళూరు మినహా ఇతర జిల్లాల్లో కొవిడ్ ప్రభావం తక్కువగానే ఉంది. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 217 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా 12 జిల్లాల్లో ఒక్కకేసు నమోదు కాలేదు. ఐదు జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. ఇతర జిల్లాల్లో పదిలోపు నమోదయ్యాయి. 301మంది కోలుకున్నారు. ఏడుగురు మృతిచెందగా బెంగళూరులో ముగ్గురు, నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు మృతిచెందారు. ప్రస్తుతం 30జిల్లాల్లో 2,846మంది చికిత్సలు పొందుతుండగా అత్యధికంగా బెంగళూరులో 2,272మంది ఉన్నారు.