స్వదేశానికి చేరిన 119 మంది భారతీయులు

ABN , First Publish Date - 2022-03-11T02:15:50+05:30 IST

ఉక్రెయిన్-రష్యా మధ్య కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’

స్వదేశానికి చేరిన 119 మంది భారతీయులు

ఎన్నారై డెస్క్: ఉక్రెయిన్-రష్యా మధ్య కొన్ని రోజులుగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ ప్రారంభించింది. ఇందులో భాగంగానే 119 మంది భారత పౌరులు, 27 మంది విదేశీయులతో రొమేనియా రాజధాని బుకారెస్ట్ నుంచి బయల్దేరిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం గురువారం ఢిల్లీలో ల్యాండ్ అయింది. విద్యార్థులు స్వదేశానికి చేరడంతో వారి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. 


Updated Date - 2022-03-11T02:15:50+05:30 IST