ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-09-18T23:54:46+05:30 IST

రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు

ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు

అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై అధికారులు ప్రకటన చేసారు. ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనాతో 9 మంది మృతి చెందారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 20,37,353 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు కరోనాతో 14,061 మంది మరణించారు. ఏపీలో 14,653 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి ఇప్పటివరకు 20,08,639 మంది రికవరీ చెందారు. 

Updated Date - 2021-09-18T23:54:46+05:30 IST