ఏపీలో కొత్తగా 1,125 కరోనా కేసులు
ABN , First Publish Date - 2021-09-15T00:17:21+05:30 IST
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్య అధికారులు హెల్త్ బులెటిన్
అమరావతి: రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై వైద్య అధికారులు హెల్త్ బులెటిన్ విడుదల చేసారు. ఏపీలో కొత్తగా 1,125 కరోనా కేసులు నమోదయ్యాయ. తాజాగా కరోనాతో 9 మంది మరణించారు. ఏపీలో మొత్తం 20,31,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో కరోనాతో మొత్తం 14,019 మంది మరణించారు. 14,412 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి 20,03,543 మంది రికవరీ చెందారు.