111 మందికి Covid Possitivr
ABN , First Publish Date - 2022-05-03T17:23:28+05:30 IST
రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 111 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 103 మంది కాగా దక్షిణకన్నడ, ఉడుపిలో
బెంగళూరు: రాష్ట్రంలో కొవిడ్ కేసులు నిలకడగా సాగుతున్నాయి. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 111 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. బెంగళూరులో 103 మంది కాగా దక్షిణకన్నడ, ఉడుపిలో ఇద్దరు చొప్పున, మరో నాలుగు జిల్లాల్లో ఒక్కొక్కరు బాధితులు ఉన్నారు. 76 మంది కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో ఒక్కరూ మృతి చెందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆసుపత్రుల్లో 1815 మంది చికిత్సలు పొందుతుండగా వీరిలో 1731 మంది బెంగళూరులో ఉన్నారు.