ఎస్పీడీసీఎల్ నుంచి సీపీడీసీఎల్కు 103 మంది బదిలీ
ABN , First Publish Date - 2020-06-06T10:26:25+05:30 IST
ఏపీ సెంట్రల్ డిస్కంకు (ఏపీసీపీడీసీఎల్)కు సదరన్ డిస్కంలోని 103 మంది రాష్ట్రస్థాయి ఉద్యోగులను బదిలీ చేస్తూ సీఎండీ
తిరుపతి (ఆటోనగర్), జూన్ 5: ఏపీ సెంట్రల్ డిస్కంకు (ఏపీసీపీడీసీఎల్)కు సదరన్ డిస్కంలోని 103 మంది రాష్ట్రస్థాయి ఉద్యోగులను బదిలీ చేస్తూ సీఎండీ హెచ్.హరనాథరావు ఉత్తర్వులు జారీ చేశారు. సీపీడీసీఎల్ పరిధిలోని 36 మంది ఎస్పీడీసీఎల్కు బదిలీ కావడానికి అంగీకారం తెలిపారు.