జాతీయ పతాకాలతో 100 కిలోమీటర్ల సైక్లింగ్‌ రన్‌

ABN , First Publish Date - 2021-01-27T05:24:31+05:30 IST

గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌’ సభ్యులు సైక్లింగ్‌ రన్‌ నిర్వహించారు. గ్రూప్‌ సభ్యులు 120 మంది 100 కిలోమీటర్ల సైక్లింగ్‌ రన్‌లో పాల్గొన్నారు. ప్రతి సైకిల్‌కు మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేసుకున్నారు.

జాతీయ పతాకాలతో 100 కిలోమీటర్ల సైక్లింగ్‌ రన్‌

తూప్రాన్‌, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం ‘హైదరాబాద్‌ సైక్లింగ్‌ గ్రూప్‌’ సభ్యులు సైక్లింగ్‌ రన్‌ నిర్వహించారు. గ్రూప్‌ సభ్యులు 120 మంది 100 కిలోమీటర్ల సైక్లింగ్‌ రన్‌లో పాల్గొన్నారు. ప్రతి సైకిల్‌కు మువ్వన్నెల జెండాను ఏర్పాటు చేసుకున్నారు. మేడ్చల్‌ - మల్కాజిగిరి జిల్లా సుచిత్ర నుంచి తూప్రాన్‌ వరకు విచ్చేసి తిరిగి సుచిత్ర వరకు వెళ్లారు. 



Updated Date - 2021-01-27T05:24:31+05:30 IST