ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.కోటి విరాళం

ABN , First Publish Date - 2020-10-01T09:11:57+05:30 IST

టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌ (ఎస్వీబీసీ) ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందింది. చెన్నైకి చెందిన కామాక్షి శంకర్‌ ఈ విరాళం మొత్తాన్ని డీడీల రూపంలో శ్రీవారి ఆలయంలో...

ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.కోటి విరాళం

తిరుమల, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవేంకటేశ్వర భక్తిఛానల్‌ (ఎస్వీబీసీ) ట్రస్టుకు రూ.కోటి విరాళంగా అందింది. చెన్నైకి చెందిన కామాక్షి శంకర్‌ ఈ విరాళం మొత్తాన్ని డీడీల రూపంలో శ్రీవారి ఆలయంలో టీటీడీ అదనపు ఈవో, ఎస్వీబీసీ ఎండీ ధర్మారెడ్డికి బుధవారం అందజేశారు. 

Updated Date - 2020-10-01T09:11:57+05:30 IST