Home » Srisailam
నంద్యాల జిల్లా: శ్రీశైలం (Srisailam) క్షేత్రంలో భారీ అవినీతి జరిగింది. లడ్డూ తయారీ సరుకుల కొనుగోలులో ఒక్కనెలలో లక్షల రూపాయల గోల్ మాల్ జరిగింది.
శ్రీశైలం పర్యటనలో భాగంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉదయం శ్రీశైలం సమీపంలోని సున్నిపెంట హెలిపాడ్కు హెలికాప్టర్లో చేరుకున్నారు.
Nandyal: శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారి ఉభయ ఆలయాల హుండీల్లోని నగదును లెక్కించారు. 26 రోజులకు రూ.3,85,45,858 ఆదాయం వచ్చిందని ఈవో లవన్న
శ్రీశైలం (Srisailam) ఆలయ పరిసరాల్లో డ్రోన్ (Drone) కలకలం సృష్టించింది.
శ్రీశైలం ప్రధాన ఆలయానికి ఇరువైపుల గల దుకాణాల తరలింపుకు నేటితో గడువు ముగిసింది.
శ్రీశైల జగద్గురు స్వామిజి చెన్నసిద్దరామ పండితారాధ్య మహాస్వామీజీ పాదయాత్ర శ్రీశైలం నల్లమల అడవులకు చేరుకుంది.
Nandyal: శ్రీశైలం (Srisailam)లో భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల హుండీ ఆదాయాన్ని లెక్కించారు. కార్తీక మాసంలో 22 రోజులకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. రూ.5,76,42,000 ఆదాయం వచ్చిందని
కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శ్రీశైలం మల్లన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
శ్రీశైలం క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసం నాలుగో ఆదివారం, సోమవారం
శ్రీశైలంలో ఆదివారం జరిగిన ట్రాఫిక్ జామ్ సమస్యకు పోలీస్ సిబ్బంది సమన్వయ లోపమే కారణమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.