Home » Ananthapuram
రెండు రోజులుగా ఆ వెంచర్లలో రహదారుల పనులను ఎక్స్వేటర్తో సాగుస్తున్నా అధికారులెవరూ పట్టించుకోవడం లేదు.
ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి తన వికృత విన్యాసాలతో ప్రజాస్వామ్యాన్ని హేళన చేస్తున్నాడని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రభుత్వం జగనన్న ఇళ్ల లబ్ధిదారులకు రూ. 5 లక్షలు చెల్లించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్ డిమాండ్ చేశారు.
గ్రామ పంచాయతీల్లో పని చేసే కొంతమంది సిబ్బంది అధికారులు ఇచ్చిన చనువుతో ఇష్టారాజ్యంగా అక్రమాల్లో చెలరేగిపోతున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగనరెడ్డి నవరత్నాల పేరుతో అందరికి సంక్షే మ పథకాలు అందిస్తామని గొప్పలు చెప్పి... పండుటాకులైన అవ్వాతాతల పింఛన లకు నోటీసు లిచ్చి మోసం చేస్తున్నాడంటూ టీడీపీ నాయకులు సామకోటి ఆదినారాయణ, మారుతి రెడ్డి మండి పడ్డారు.
ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరామ్పై కేసు నమోదు అయ్యింది.
గుప్తనిధుల పేరుతో మహిళల నుంచి రూ.లక్షల్లో డబ్బు తీసుకుని ఓ మహిళ ఉడాయించిందంటూ యాడికిలో కలకలం చెలరేగింది.
విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఐదుగురు సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సస్పెండ్ చేసినట్లు జిల్లా పంచా యతీ రాజ్శాఖ ఎస్ఈ భాగ్యరాజ్ ఒక ప్రకటనలో శనివారం తెలియజేశారు.
జిల్లాలోని పెనుకొండ మండలం పెద్దచెరువు ఆంజనేయస్వామి గుడి వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ‘ఐరాడ్’ యాప్ను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని జిల్లా ట్రాన్సపోర్ట్ అధికారి శివరామప్రసాద్ పేర్కొన్నారు.