
75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎయిర్ ఇండియా యూఏఈలోని భారత ప్రవాసులకు బంపరాఫర్ ప్రకటించింది. ప్రవాసులు అతి తక్కువ ధరకే స్వదేశానికి వచ్చే వెసులుబాటు కల్పించింది. యూఏఈ నుంచి భారత్లోని ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి గమ్యస్థానాలకు వన్వే టికెట్ ధర కేవలం..