Home » Telangana » Nalgonda
రైతులు మిల్లు పాయింట్ల వద్దకు తెచ్చిన ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడంలో జాప్యం జరిగితే సహించేది లేదని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నా రు. సోమవారం రైస్మిల్లర్స్ అసోసియేషన్ భవన్లో మిల్లర్లతో ఎమ్మెల్యే బీఎల్ఆర్, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ వేర్వేరుగా సమావేశమయ్యారు.
కాంగ్రెస్ మంత్రులకు రాజకీయాలు, అక్రమవసూళ్లు తప్ప రైతుల గోడు పట్టడం లేద ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీ్షరెడ్డి విమర్శించారు. సోమవారం నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామంలో ఎండిన పొలాలను మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డితో కలిసి పరిశీలించారు.
గత ప్రభుత్వం వానాకాలం, యాసంగిలో సగం మంది రైతులు ధాన్యం విక్రయించాక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈలోగా రైతులు వ్యాపారులు, దళారులకు ధాన్యం విక్రయించారు.
జగత్కల్యాణ కారకుడు, భక్తజనబాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ పర్వాలు సోమవారం రాత్రి వైభవంగా కొనసాగాయి.
భగతసింగ్ స్పూర్తితో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడాలని ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎల్లంకి మహేష్ పిలుపునిచ్చారు.
ఎవరూ అధైర్యపడొద్దు.. ప్రతీ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
పదో తరగతి పరీక్షలు జిల్లా సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాకతీయ, వివేకవాణి విద్యామందిర్ పాఠశాలల పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి, మాట్లాడారు.
జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని ట్రైనీ ఐపీఎస్ రాజే్షమీనా అన్నారు.
ప్రజలను మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ రాహుల్హెగ్డే అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హుజూర్నగర్ నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు.