Home » Andhra Pradesh » Kurnool
కర్నూలు: నగరంలో జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆదివారం బూత బంగ్లాలోని అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ క్లీన్ చేస్తుండగా హెచ్వోడి గదిలోకి మూగ చెవుడు గల ఐదేళ్ల బాలుడు సుదిత వెళ్లాడు. అది గమనించని ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ థియేటర్ గది తలుపులు వేశారు.
పాణ్యం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. పాణ్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరిత, నందికొట్కూరు టీడీపీ ఇన్చార్జి గౌరు వెంకటరెడ్డి సమక్షంలో 32, 36 వార్డులకు చెందిన 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించే రాజకీయ పార్టీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని డోన్ అసెంబ్లీ రిటర్నింగ్ అధికారి మహేశ్వరరెడ్డి హెచ్చరించారు.
TDP candidate Kotla Suryaprakash Reddy campaigned in Jangala Colony, Kambalapadu Road, Kotla Sujathamma Nagar and other areas of the town.
సార్వత్రిక ఎన్నికల సమరానికి కాంగ్రెస్ శ్రేణులు సిద్ధం కావాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే బాబురావు పిలుపు నిచ్చారు.
కోడుమూరులో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని సెబ్ సీఐ రామాంజనేయులు, కోడుమూరు ఎస్ఐ బాలనరసింహులు పట్టుకొన్నారు.
అసౌకర్యాల నడుమ జిల్లా వ్యాప్తంగా పదోతరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి.
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనంలో ఎలాంటి పొరపాట్లు జరగరాదని, కచ్చితత్వం ఉండాలని ఆర్ఐవో ఎస్వీఎస్ గురువయ్యశెట్టి ఎగ్జామినర్లకు సూచించారు.
రానున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జేఎస్పీ కూటమిదే అధికారమని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు అన్నారు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో కోడ్ అమలులోకి వచ్చింది.