Home » Telangana » Karimnagar
జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతీఒక్కరు సహకరించాలని, ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకుండా అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు వ్యవహరించాలని పార్లమెంట్ ఎన్నికల అధికారి, కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ అన్నారు.
సింగరేణి, ఎన్టీపీసీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి విస్మిత తేజ్ సూచించారు. విస్మిత తేజ్ ఎన్టీపీసీలో సోమవారం పర్యటించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదోతరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని దేవుళ్లకు మొక్కులు చెల్లించుకున్నాని, పండుగలు సంస్కృతీసంప్రదాయాలకు చిహ్నాలు అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ గుడి చెరువు బండ్ మీద నిర్వహించే సుందరీకరణ ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఉండాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు.
Telangana: జగిత్యాల సభలో ప్రధాని మోదీ అబద్దాలు మాట్లాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదన్నారు. పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని అన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. నిన్నటిదాకా అధికారంలో ఉన్నది మీరే కదా అని ప్రశ్నించారు.
హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దృష్టి సారించారు. లోక్సభలో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాని మోదీ వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సోమవారం ఆయన జగిత్యాల పర్యటనకు వెళ్లనున్నారు.
లోక్సభ ఎన్నికలను జిల్లాలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని కలెక్టర్, ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి కోరారు.
గత ప్రభుత్వంలో ఆర్ఎంపీలు, పీఎంపీలకు గౌరవం దక్కలేదని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆది వారం సిరిసిల్ల పట్టణ ఆర్ఎంపీ, పీఎంపీ భవనంలో సిరిసిల్ల పట్టణ ఆర్ఎంపీ, పీఎంపీల కమ్యూనిటీ పారమెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ప్రమాణాస్వీకారానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సిరిసిల్ల నియోజకవర్గం ఇన్చార్జి కేకే మహేందర్రెడ్డి హాజరయ్యారు.