శబరిగిరులపై మకర జ్యోతి దర్శనమిచ్చింది. బుధవారం సాయంత్రం జ్యోతి దర్శనం కావడంతో.. అయ్యప్ప స్వామి నామస్మరణతో శబరిమల మార్మోగి పోయింది.