శాసనమండలిలో ఇదే తన చివరి ప్రసంగం అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సమక్క - సారలమ్మ జాతరపై జరిగిన చర్చలో ఎమ్మెల్సీ ప్రసంగించారు.