బాపట్ల జిల్లా నగరం మండలంలో ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. చీరాల నుంచి రేపల్లె వెళ్తున్న బస్సు చిరకాలవారిపాలెం గ్రామ శివారుకు రాగానే మలుపు వద్ద ప్రమాదం జరిగింది