స్పెయిన్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారుగా 21 మంది మృతి చెందారు. హై స్పీడ్ రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటు చేసుకుంది. పట్టాలు తప్పి మరో రైలును హైస్పీడ్ రైలు ఢీకొట్టింది.