ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MP Byreddy Shabari On Bus Accident: అందుకే బస్సు ప్రమాదం జరిగింది..

ABN, Publish Date - Oct 24 , 2025 | 11:08 AM

కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు దగ్గర బైకు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

కర్నూలు: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు దగ్గర బైకు ఢీకొట్టడంతో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్టు సమాచారం. ఘటనపై స్పందించిన ఎంపీ బైరెడ్డి శబరి బస్సు ఫ్యూయల్ ట్యాంక్‌ను బైక్ ఢీ కొట్టడం వల్లే ప్రమాదం జరిగిందని స్పష్టం చేస్తున్నారు.

Updated Date - Oct 24 , 2025 | 11:17 AM