Kaveri Kurnool Bus Accident: ఘోర బస్సు ప్రమాదం.. సజీవదహనమయిన 20 మంది.!
ABN, Publish Date - Oct 24 , 2025 | 10:02 AM
జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు.
కర్నూల్: జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ టూ బెంగళూరుకు వెళ్తోన్న కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడంతో 20 మందికిపైగా ప్రయాణికులు సజీవదహనమయ్యారు. చిన్నటేకూరులో బైకును ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది.
Updated Date - Oct 24 , 2025 | 10:12 AM