బీఆర్ఎస్ దుకాణం బంద్: టీపీసీసీ
ABN, Publish Date - Feb 10 , 2025 | 01:00 PM
తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. బీసీలను అణగదొక్కిన బీఆర్ఎస్.. ఇవాళ బీసీల గురించి మాట్లాడితే వారు నమ్మే పరిస్థితిలో లేరని ఆయన అన్నారు.
హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ జట్టు కట్టాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. పోటీ చేయడానికి బీఆర్ఎస్కు అభ్యర్థులు కరువయ్యారని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం క్లోజ్ అయిందని ఆయన ఆరోపించారు. పామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్కు ప్రతిపక్ష హోదా ఎందుకని ప్రశ్నించారు. కులగణన సర్వేతో దేశానికి ఆదర్శంగా నిలిచామని టీపీసీసీ చీఫ్ అన్నారు. బీసీలను అణగదొక్కిన బీఆర్ఎస్.. ఇవాళ బీసీల గురించి మాట్లాడితే వారు నమ్మే పరిస్థితిలో లేరని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
ఈ వార్త కూడా చదవండి..
వైసీపీ నేతకు లిక్కర్ స్కామ్ చిక్కులు
ఈ వార్తలు కూడా చదవండి..
బీసీ మంత్రం.. అన్ని పార్టీలదీ అదే తంత్రం..
ఢిల్లీ ఎఫెక్ట్.. పంజాబ్లో వ్యూహం మార్చాల్సిందే..
ఇక నాకు ఏమి అవసరం లేదు: మంత్రి కోమటిరెడ్డి
యాదాద్రి పాతగుట్ట బ్రహ్మోత్సవాలు
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 10 , 2025 | 01:00 PM