విద్యార్థులతో మోదీ.. పరీక్షా పే చర్చ..
ABN, Publish Date - Feb 10 , 2025 | 01:56 PM
ప్రతియేటా పరీక్షల సీజన్కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులను కలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిని ‘పరీక్షా పే చర్చా’ అని పిలుస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం విద్యార్థులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు.
న్యూఢిల్లీ: పరీక్షా పే చర్చలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులతో మాట్లాడారు. ఈ సందర్బంగా విద్యార్థులకు మోదీ పలు కీలక సూచనలు ఇచ్చారు. విద్యార్థులను పరిమితం చేయవద్దని, వారి అభిరుచిని వెలికితీసే స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. లీడర్షిప్ గురించి మాట్లాడుతూ.. నాయకుల ప్రవర్తనను ప్రజలు నేర్చుకుంటారని, అందుకే జాగ్రత్తగా ఉండాలని నరేంద్రమోదీ చెప్పారు.
ఈ వార్త కూడా చదవండి..
కాగా ప్రతియేటా పరీక్షల సీజన్కు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థులను కలుస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. దీనిని ‘పరీక్షా పే చర్చా’ అని పిలుస్తారు. ఇందులో భాగంగానే మంగళవారం విద్యార్థులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. సాధారణంగా పెద్ద హాల్లో జరిగే ఈ కార్యక్రమం.. ఈసారి ఢిల్లీ భారత మండంపం ప్రాంగణంలో ప్రకృతి మధ్య జరిగింది. అంతేకాదు పరీక్షా పే చర్చా 2025 ఫార్మాట్ కూడా మారింది.. మోదీతో పాటు కొంతమంది నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బీఆర్ఎస్ దుకాణం బంద్: టీపీసీసీ
బీసీ మంత్రం.. అన్ని పార్టీలదీ అదే తంత్రం..
ఢిల్లీ ఎఫెక్ట్.. పంజాబ్లో వ్యూహం మార్చాల్సిందే..
ఇక నాకు ఏమి అవసరం లేదు: మంత్రి కోమటిరెడ్డి
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated at - Feb 10 , 2025 | 01:56 PM