ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్రెయిన్ స్ట్రోక్ విద్యార్థినికి సీఎం సాయం

ABN, Publish Date - Jan 03 , 2025 | 01:59 PM

అమరావతి: బ్రెయిన్‌ స్ర్టోక్‌తో చికిత్స పొందుతున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు సాయం అందించారు. నూజీవీడు ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్న మురపాల అనూష అనే విద్యార్థిని బ్రెయిన్‌ స్ర్టోక్‌కు గురైంది.

అమరావతి: బ్రెయిన్‌ స్ట్రోక్‌తో చికిత్స పొందుతున్న ట్రిపుల్ ఐటీ విద్యార్థినికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చంద్రబాబు సాయం అందించారు. నూజీవీడు ట్రిపుల్ ఐటీలో మొదటి సంవత్సరం చదువుతున్న మురపాల అనూష అనే విద్యార్థిని బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైంది. దీంతో ఆమెకు విజయవాడలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె తల్లిదండ్రులు దినసరి కూలీలు కావడంతో వైద్య ఖర్చులు భరించలేకపోతున్నారన్న విషయాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి ట్రీపుల్ ఐటీ అధికారులు తీసుకువెళ్లారు. దీంతో లోకేష్ ఈ విషయాన్ని సీఎం చంద్రబాబుకు తెలియజేశారు. దీంతో అనూషకు మెరుగైన వైద్య చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 12 లక్షలు మంజూరు చేశారు. విద్యార్థినికి సాయం చేసిన సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌కు ట్రిపుల్ ఐటీ సిబ్బంది, విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

టిడ్కో ఇళ్లపై జగన్ నిర్లక్ష్యం.. సర్కార్‌పై భారం..

రఘురామ కేసులో ట్విస్టు.. విచారణకు రాలేనంటూ..

మార్కాపురంలో స్కూల్ బస్సు బీభత్సం

ఒడిషా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు బాధ్యతలు

ఫార్ములా ఈ కార్ రేసు కేసు.. వారికి మళ్లీ ఈడీ పిలుపు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jan 03 , 2025 | 01:59 PM