లోకేష్ తో కలిసి నామినేషన్ వేసిన నాగబాబు
ABN, Publish Date - Mar 07 , 2025 | 10:13 PM
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కూటమి అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేశారు.అందుకు సంబంధించిన పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నాగబాబు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, బొల్లిశెట్టి శ్రీనివాస్, కొణతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా జనసేన నేత నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్ బలపరిచారు. ఎమ్మెల్యే కోటాలో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కూటమి అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ వేశారు.అందుకు సంబంధించిన పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నాగబాబు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, బొల్లిశెట్టి శ్రీనివాస్, కొణతల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 07 , 2025 | 10:13 PM