ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు నుంచి విజయవాడ వెళ్తున్న బస్సులో ఘటన. సీటు విషయంలో ఇరువురు మహిళల మధ్య వాగ్వాదం. ఒకరి పై ఒకరు దాడి చేసుకున్న మహిళలు