కఠిన నియమాలతో అయ్యప్ప దీక్ష చేసి.. భక్తితో ఒక ముడి, శ్రద్ధతో మరోముడి వేసి ఇరుముడితో శబరిమల చేరుకుని అయ్యప్ప స్వామిని దర్శించుకున్న ప్రముఖ నటుడు కార్తీ.