ప్రస్తుతం దేశవ్యాప్తంగా హెల్మెట్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. బైక్ మీద ప్రయాణించే ఇద్దరు వ్యక్తులూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఆ నిబంధనను అతిక్రమిస్తే భారీగా జరిమానాలు విధిస్తున్నారు.