పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లోని ఒక నకిలీ కాల్ సెంటర్పై అధికారులు దాడి చేశారు. అనంతరం ల్యాప్టాప్లు, కీబోర్డులు, మానిటర్లు, ఇతర సాంకేతిక పరికరాలను స్తానిక ప్రజలు దోచుకుంటున్నట్లు ఒక వీడియోలో చూపించారు. మోసపూరిత పథకాల ద్వారా వివిధ దేశాలలో బాధితులను మోసం చేయడానికి ఈ కాల్ సెంటర్ కార్మికులను నియమించినట్లు తెలిసింది.