దేశంలో రోజు రోజుకీ రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కొంత మంది పోకిరీలు రోడ్డుపై ర్యాష్ డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరిగి అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు.