ఢిల్లీలో టెన్త్ , ఇంటర్ సీబీఎస్ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 4 వరకు పరీక్షలు. అయితే ఈ పరీక్షల కోసం హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్లు చూపించి.. భద్రతా తనిఖీలు లేకుండానే ఉచితంగా వెళ్లే వసతిని మెట్రో కల్పించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఓ మెట్రో స్టేషన్లో విద్యార్థులు నానా హంగామా చేసిన వీడియో వైరలవుతోంది. దీనిపై వెంటనే ఢిల్లీ మెట్రో చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు