పాక్ తో దౌత్య సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించిన భారత్. పాక్ పౌరులు, పర్యాటకులు 48 గంటల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు. అటారీ-వాఘ్ చెక్ పోస్టును వెంటనే నిలిపివేస్తున్నట్లు స్పష్టం. పాక్ హైకమిషనర్ను సైతం ఇండియా విడిచి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ. పాక్ పౌరులను భారత్లోకి అనుమతించేది లేదని తేల్చిచెప్పిన కేంద్రం. సింధు జలాల ఒప్పందాన్ని సైతం నిలిపివేస్తున్నట్లు ప్రకటన