శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత. మస్కట్ నుంచి వచ్చిన విమాన సిబ్బంది దగ్గర బంగారం సీజ్. 3.5 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ అధికారులు