ఇరాన్లోని బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయీ నౌకాశ్రయంలో భారీ పేలుడు సంభవించింది. కంటెయినర్లలో మంటలు చెలరేగడంతో 281 మంది గాయపడ్డారు. దట్టమైన పొగలు వెలువడుతున్నాయి. పేలుడు ధాటికి ఓ భవనం కూలిపోయింది.