ఒడిశా గ్రామీణాభివృద్ధి శాఖ చీఫ్ ఇంజనీర్ బైకుంతనాథ్ సారంగి నివాసాల్లో విజిలెన్స్ సోదాలు. అంగుల్, భువనేశ్వర్, పిపిలిలోని 7 ప్రదేశాల్లో దాడులు. రూ.2 కోట్లకు పైగా నగదు స్వాధీనం. విజిలెన్స్ అధికారులు వస్తున్నట్లు తెలుసుకుని కిటికీలోంచి నోట్ల కట్టలను బయటకు విసిరేసిన బైకుంత నాథ్. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో బైకుంత నాథ్ ను అదుపులోకి తీసుకున్న విజిలెన్స్ అధికారులు.