పంజాబ్లో వ్యసనపరులైన దొంగలు పట్టపగలే చైన్ దొంగతనం చేశారు. స్కూటీపై వెళ్తున్న భార్యాభర్తలను ఇద్దరు దుండగులు అడ్డగించి, మహిళ మెడలోని బంగారు చైన్ను లాక్కొని పారిపోయారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.