ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో ఎదురుకాల్పుల ఘటన. ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసుల వెల్లడి. అంతకుముందు సుక్మా జిల్లాలో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో 16 మంది మృతి.