మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం. బుల్దానా జిల్లాలో రెండు ట్రావెల్స్ బస్సులు, బొలెరో ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతి, పలువురికి గాయాలు