నర్మదా నది బ్రిడ్జ్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఎవరూ చూడకుండా నదిలోని బ్రిడ్జి వద్ద కలుసుకునేందుకు వెళ్లింది. అంతటితో ఆగకుండా బ్రిడ్జ్ మధ్యలోకి వెళ్లి, అక్కడి పిల్లర్స్ మధ్యలో కూర్చున్నారు. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటుండగా..